#
 vishvambhara
Telangana 

తెలంగాణ ప్రభుత్వం పంట రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల ... వీరికి వర్తించదు!

తెలంగాణ ప్రభుత్వం పంట రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల ... వీరికి వర్తించదు! ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తింపు 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13వ వరకు తీసుకున్న రుణాలపై మాఫీరైతు కుటుంబం గుర్తింపుకు రేషన్ కార్డు ప్రామాణికం 
Read More...
Telangana 

 ప్రభుత్వం పాఠశాలల నిర్వహణ బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించడం హర్షణీయం ;  కోలన్ నీలా గోపాల్ రెడ్డి 

 ప్రభుత్వం పాఠశాలల నిర్వహణ బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించడం హర్షణీయం ;  కోలన్ నీలా గోపాల్ రెడ్డి  రాజీవ్ గాంధీ నగర్ ,హైద్రాబాద్-విశ్వంభర :-  కోలన్ నీలా గోపాల్ రెడ్డి  ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ తో కలిసి 16వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ నల్ల పోచమ్మ ఆలయం వద్ద వెన్నెల పొదుపు సంఘం, మహిళా శక్తి అమ్మ ఆదర్శ ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్స్ స్టిచింగ్  కేంద్రాన్ని మేయర్ చేతుల...
Read More...
Districts 

కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నిట్టు శ్రీశైలం

కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నిట్టు శ్రీశైలం జులై 11 న బండి సంజయ్ పుట్టినరోజు సందర్బంగా ముందుస్తు శుభాకాంక్షలు
Read More...
Telangana 

CATCO ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ MLA జయవీర్ రెడ్డికి ఘన సన్మానం

CATCO ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ MLA జయవీర్ రెడ్డికి ఘన సన్మానం వినియోగదారుల రక్షణ చట్టం - 2019 పై రాష్ట్ర స్థాయి వినియోగదారుల వర్క్ షాప్
Read More...
Telangana 

శ్యాం ప్రసాద్ ముఖర్జీ సేవలు చిరస్మరణీయం.

శ్యాం ప్రసాద్ ముఖర్జీ సేవలు చిరస్మరణీయం. పెద్ద శంకరంపేట మండల బిజెపి అధ్యక్షుడు కోణం విట్టల్. 
Read More...
Telangana 

బాసర IIIT లో సీటు సాదించిన సన్ షైన్ విద్యార్థిని అభినందించిన కరస్పాండెంట్ కోడి వెంకన్న

బాసర IIIT లో సీటు సాదించిన సన్ షైన్ విద్యార్థిని అభినందించిన కరస్పాండెంట్ కోడి వెంకన్న సొంత ఊరికి , తల్లి తండ్రులకు , చదువుకున్న పాటశాలకు గొప్ప పేరు తీసుకొని రావాలి 
Read More...
Telangana 

తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ సీఎంలు సానుకూల వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకోవాలి - రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.లక్ష్మణ్

తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ సీఎంలు సానుకూల వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకోవాలి - రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.లక్ష్మణ్ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాస్తున్నట్లు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. 
Read More...
Telangana 

దేశ సమైక్యత కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ - రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్

దేశ సమైక్యత కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ -  రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్    హైదరాబాద్, విశ్వంభర :-కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు, స్వయం ప్రతిపత్తిని తీవ్రంగా వ్యతిరేకించి, ఆర్టికల్ 370 రద్దు కోసం ఉద్యమించి, దేశ సమైక్యత కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఏక్ దేశ్ మే...
Read More...

తాగిన మైకంలో ట్రాన్స్ఫార్మర్ ను తాకి ప్రమాదానికి గురి

తాగిన మైకంలో ట్రాన్స్ఫార్మర్ ను తాకి ప్రమాదానికి గురి  సమయానికి 108 వాహనాన్ని రప్పించి ప్రాణాలు కాపాడిన మునిసిపల్ సిబ్బందులు 
Read More...
National 

చెక్ దే ఇండియా డీజే పాటకు డ్యాన్స్ వేసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

చెక్ దే ఇండియా డీజే పాటకు డ్యాన్స్ వేసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీరికి జత కలిసిన ఇతర ఆటగాళ్లు విరాట్, రోహిత్ డ్యాన్స్‌కు ఇతర ఆటగాళ్లు కూడా జతయ్యారు ఒక్కసారిగా దద్దరిల్లిపోయిన వాంఖెడే స్టేడియం
Read More...
Telangana 

చండూర్ బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్ 

చండూర్ బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్  చలో TGPSC భవన్ ముట్టడికి బీజేవైఎం ప్రయత్నం 
Read More...
Telangana 

ఘనంగా ఎమ్మెల్యే బాలు నాయక్  జన్మదిన వేడుకలు 

ఘనంగా ఎమ్మెల్యే బాలు నాయక్  జన్మదిన వేడుకలు  పెద్ద ఎత్తున రక్త దానం చేసిన నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు 
Read More...

Advertisement